YS Sharmila | కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయంగా షర్మిల జిల్లాల పర్యటన

-

ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల(YS Sharmila).. పార్టీ బలోపేతంపై ఇక దృష్టి పెట్టారు. మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు ఆమె శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి పర్యటన ముగించనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కార్యాచరణ ఉండనుంది. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

- Advertisement -

YS Sharmila districts Tour Schedule..

ఈ నెల 23వ తేదీన పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన

24వ తేదీన విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి

25వ తేదీన కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి

26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్

27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు

28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు

29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య

30వ తేదీన శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు

31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది.

Read Also: అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వ వైఖరిపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...