AP SSC Results |రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు

-

AP SSC Results |ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల విడుదల తేది ఎట్టకేలకు ఖరారైంది. రేపు(శనివారం) ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలు విడుదల(AP SSC Results) చేయనున్నారు. గత రెండు రోజులుగా మే 5వ తేదీ లేదా 7వ తేదీన ఫలితాలు విడుదలంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఫేక్ వార్తలతో అలర్ట్ అయిన అధికారులు విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 3,349కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు అధికారులు స్పాట్‌ వాల్యుయేషన్‌ చేపట్టారు. కేవలం వారం రోజుల్లోనే వ్యాల్యుయేషన్ పూర్తిచేయడం విశేషం.

- Advertisement -
Read Also: ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీలు ఖరారు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...