Botsa Satyanarayana | పవన్ కల్యాణ్‌కు ట్యూషన్‌ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా: మంత్రి బొత్స

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కౌంటర్ ఇచ్చారు. బైజూస్‌పై ప్రభుత్వానికి ట్విట్టర్‌లో పవన్ పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానంగా మంత్రి బొత్స ఆదివారం కౌంటర్ ఇచ్చారు. బైజూస్‌ను టీచర్లు వ్యతిరేకిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన లింక్‌ను పవన్ మంత్రికి ట్యాగ్ చేశారు. దానికి మంత్రి కౌంటర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

టెండర్లన్నీ పారదర్శకంగా, కోర్టు నియమించిన కమిటీల ద్వారా ఇచ్చామని తెలిపారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. టెండర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఏడు అంశాలను పేర్కొన్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌కు ట్యూషన్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ ఏడు అంశాలపై హోంవర్క్ చేయాలని బొత్స కండిషన్ పెట్టారు.

Read Also: ‘భోళా శంకర్’ నుంచి బిగ్ అప్‌డేట్.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు..!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...