ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ

-

AP BRS |జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించి, ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను భారీగా గులాబీ పార్టీలో చేర్చుకుంటున్నారు. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌ను సైతం ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీ బీఆర్ఎస్(AP BRS) అధ్యక్షుడు తోట చంద్రశేఖర్(Thota Chandrasekhar) కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్టుగా బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అలాగే ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో బరిలో దిగనున్నట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో తెలుగువారికి సగర్వ వేదికగా బీఆర్‌ఎస్‌ భవన్‌ నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా విస్తరించాలని ప్రజలు ఆశిస్తున్నారని తోట చంద్రశేఖర్ చెప్పారు. బీజేపీ దేశంలోని ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తోందని ఆరోపించారు.

- Advertisement -
Read Also: నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...