తిరుమల ఘాట్ రోడ్డులో బస్తు బోల్తా.. పలువురికి గాయాలు

-

Tirumala |తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. కొండపై నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్‌ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్పీఎఫ్‌ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది భక్తులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
Read Also:
1. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం: బీజేపీ
2. అమరావతిలోని తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. మహిళలు అరెస్ట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...