జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. మరో 19 మంది గాయపడ్డారు. దోడా...
రాజస్థాన్(Rajasthan) లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 గురు అక్కడికక్కడే మరణించారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. 30 మంది ప్రయాణికులతో హరిద్వార్ నుండి...
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు(Paderu Ghat) వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై సీఎం...
Tirumala |తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. కొండపై నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. మొదటి ఘాట్రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే బస్సు లోయలోకి...
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఐదుగురు దుర్మరణం చెందారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు...
సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా తెలుగు తమ్ముళ్లు తమ గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు...
రైతు రుణమాఫీ(Rythu Runa Mafi)కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం రుణమాఫీని మాటల్లోనే తప్ప చేతల్లో...