అమరావతి రైల్వే లైన్‌కు తెలంగాణలో భూసేకరణ

-

Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎర్రుపాలెం(Errupalem) నుంచి నంబూరు(Namburu) వరకు దాదాపు 56 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైల్వే లైన్‌కు భూసేకరణను కూడా ప్రారంభించింది. ఈ భూసేకరణలో భాగంగా అమరావతికి వేసే రైల్వే లైన్ కోసం తెలంగాణలో భూసేకరణ చేపట్టింది.

- Advertisement -

Amaravati Railway Line | అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించడానికి ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని రెండు మండలాల్లో రైల్వే లైన్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ అధికారి పర్యవేక్షిస్తారు. అన్ని పనులు సరైన సమయానికి పూర్తయ్యేలా చూడటం ఈ ప్రధాన బాధ్యత కానుంది. దాంతో పాటుగా పనుల నాణ్యత బాధ్యత కూడా ఆయనే తీసుకోనున్నట్లు సమాచారం.

Read Also: చెత్తకుప్పలో దొరికినవి దస్త్రాలు కావా!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...