అమరావతి రైల్వే లైన్‌కు తెలంగాణలో భూసేకరణ

-

Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎర్రుపాలెం(Errupalem) నుంచి నంబూరు(Namburu) వరకు దాదాపు 56 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైల్వే లైన్‌కు భూసేకరణను కూడా ప్రారంభించింది. ఈ భూసేకరణలో భాగంగా అమరావతికి వేసే రైల్వే లైన్ కోసం తెలంగాణలో భూసేకరణ చేపట్టింది.

- Advertisement -

Amaravati Railway Line | అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించడానికి ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని రెండు మండలాల్లో రైల్వే లైన్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ అధికారి పర్యవేక్షిస్తారు. అన్ని పనులు సరైన సమయానికి పూర్తయ్యేలా చూడటం ఈ ప్రధాన బాధ్యత కానుంది. దాంతో పాటుగా పనుల నాణ్యత బాధ్యత కూడా ఆయనే తీసుకోనున్నట్లు సమాచారం.

Read Also: చెత్తకుప్పలో దొరికినవి దస్త్రాలు కావా!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...