amaravathi maha padayatra: ఐతంపూడిలో ఉద్రిక్త వాతావరణం

-

amaravathi maha padayatra: పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్ర ఐతంపూడిలో కొనసాగుతుంది. ఈ  మహాపాదయాత్ర (amaravathi maha padayatra)లో మాజీ ఎమ్మల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయసాగారు. ఇదిలా ఉండగా, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు సైతం ర్యాలీను చేపట్టారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. రెండు ర్యాలీలు ఎదురెదురు పడటంతో, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ, అమరావతి రైతులు మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...