Droupadi Murmu: నేడు విజయవాడలో రాష్ట్రపతి పర్యటన

-

Droupadi Murmu will be in AP today: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఏపీలో పర్యటించానున్నారు. ఈ పర్యటన రెండు రోజులు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరతారు. తర్వాత ఉదయం 10.15కి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. అనంతరం తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. కార్యక్రమం తర్వాత తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. గవర్నర్‌ ఇచ్చే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 02.15గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...