Gudivada Amarnath :ప్రధానితో పవన్‌ భేటీకి పెద్దగా..లేదు?

-

Gudivada Amarnath comments on modi pawan visakha meet: రెండు రోజుల విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 08:30 నిముషాలకు ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాగా.. ఈ భేటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమని.. ప్రధానితో పవన్‌ కల్యాణ్‌ భేటీకి పెద్దగా ప్రాధాన్యం లేనిదని అన్నారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని మంత్రి అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...