GVL Narasimha Rao | నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం కరెక్ట్ కాదు: జీవీఎల్

-

విశాఖ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ డిస్పెన్సరీ కమ్ ఆసుపత్రిని కూల్చడంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా డైరెక్ట్‌గా కూల్చివేతలు ప్రారంభించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. జీవీఎమ్‌సీ చేసిన పనితో రోగులకు అందించాల్సిన మందులు సైతం పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

అద్దె చెల్లిస్తున్నా ఇలా దుర్మార్గంగా కూల్చివేయడం దారుణం.. దీనిపై ప్రభుత్వ పెద్దలతో పాటు మున్సిపల్ అధికారులతోనూ మాట్లాడుతానని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. అంతకుముందు కూల్చివేసిన ఆసుపత్రి భవనాన్ని జీవీఎల్ పరిశీలించి.. స్థానికులతో మాట్లాడారు.

Read Also: వర్షానికి వేడిగా సూప్ తాగాలనుందా.. హెల్తీ అండ్ టేస్టీ ‘గంజి’ ట్రై చేయండి..!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...