BS Rao | శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత BS రావు కన్నుమూత

-

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు (75) కన్నుమూశారు. బాత్ రూమ్‌లో జారిపడటంతో తీవ్రంగా గాయపడిన ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు విజయవాడ జరగనున్నాయి. ఇంగ్లాండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించిన బీఎస్ రావు(BS Rao) దంపతులు ఆ తర్వాత 1986లో శ్రీచైతన్య విద్యా సంస్థలను ప్రారంభించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్ కాలేజ్ ప్రారంభించిన బీఎస్ రావు.. అక్కడి నుండి అంచెలంచెలుగా తన విద్యా సంస్థలను విస్తరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్ కాలేజీలు 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్ ఈ స్కూల్స్ ఉన్నాయి.

- Advertisement -
Read Also: మీడియాపై మోహన్ బాబు దురుసు ప్రవర్తన

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...