JC Prabhakar Reddy: బీకేర్ ఫుల్.. కలెక్టర్‌‌‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్

-

JC Prabhakar Reddy serious warning collector nagalakshmi: తాడిపత్రిలో అధికారులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌ను కలిశారు. ఈ క్రమంలో సజ్జలదిన్ను భూములపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాగ్వాదనికి దిగారు. సజ్జల దిన్నె గ్రామంలోని భూములను కొంతమంది భూకబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారని.. దాన్ని ప్రభుత్వంఎందుకు పట్టించుకోవడం లేదని కలెక్టర్ మీద విరుచుకుపడ్డారు.

- Advertisement -

జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌పై ఆగ్రహంవ్యక్తం చేశారు. కలెక్టర్‌ నాగలక్ష్మి టేబుల్‌పై పేపర్లు విసిరేశారు. అయితే.. కలెక్టర్‌‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్ మెన్, ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. గన్ మెన్‌‌ను వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలో మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా బీకేర్ ఫుల్ అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...

PM Modi | ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ,...