వైసీపీకి మరో కీలక ఎంపీ రాజీనామా

-

ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీఎం జగన్‌ ఆప్తుడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashowry) పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమిలో చేరనున్నారని తెలుస్తోంది. మచిలీపట్నం(Machilipatnam) నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నారట. అందుకే పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. కాగా పేర్ని నాని-బాలశౌరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి.

- Advertisement -

మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసాథి(Kolusu Parthasarathy), తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి(Rakshana Nidhi) కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇలా వరుసగా ముఖ్యమైన నేతలందరూ పార్టీకి రాజీనామా చేస్తుండటంతో వైసీపీ క్యాడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.

Read Also: సీఎంగా పవన్ రెండున్నరేళ్లు పనిచేయాలి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...