వైసీపీకి మరో కీలక ఎంపీ రాజీనామా

-

ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీఎం జగన్‌ ఆప్తుడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashowry) పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమిలో చేరనున్నారని తెలుస్తోంది. మచిలీపట్నం(Machilipatnam) నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నారట. అందుకే పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. కాగా పేర్ని నాని-బాలశౌరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి.

- Advertisement -

మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసాథి(Kolusu Parthasarathy), తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి(Rakshana Nidhi) కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇలా వరుసగా ముఖ్యమైన నేతలందరూ పార్టీకి రాజీనామా చేస్తుండటంతో వైసీపీ క్యాడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.

Read Also: సీఎంగా పవన్ రెండున్నరేళ్లు పనిచేయాలి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...