మంత్రి ఆదిమూలపు సురేష్కు తృటిలో తప్పిన ప్రమాదం

-

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) కు తృటిలో ప్రమాదం తప్పింది. G20 సన్నాహక సమావేశాలకు స్వాగతం పలుకుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం విశాఖ ఆర్కే బీచ్‎లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. గాలివాటం సరిగా లేకపోవడంతో వన్ సైడ్‎కి ఒరిగిపోయింది. దీంతో మంత్రికి వ్యక్తిగతమైన సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రి సురేష్(Minister Adimulapu Suresh) ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇలా ఒక్కసారిగా క్షణాల్లో జరిగిపోవడంతో అక్కడున్న ఇతర మంత్రులు షాక్‎కుగురయ్యారు. మంత్రికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ‌ప‌ట్నం ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ సమయంలో మంత్రులు అమర్ నాథ్, విడదుల రజిని, విశాఖ కలెక్టర్, మేయర్ కూడా అక్కడే ఉన్నారు.

- Advertisement -
Read Also: TTD ఈవో ధర్మారెడ్డిపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తా: MLA

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....