Vidadala Rajini | చంద్రబాబు ఒక నిదర్శనం అంటున్న మంత్రి రజిని

-

టీడీపీ అధినేత చంద్రబాబు పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) ఫైర్ అయ్యారు. పల్నాడులో కుల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబే ఒక నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో చేసిన తప్పులను మరిచిపోయి కులాల వారీగా సమావేశాలు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. వారి హయాంలో కేబినెట్ లో ఒక్క ముస్లిం కి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, వారికీ చేసింది శూన్యమే అని అన్నారు. ఎస్సీలుగా ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా.. అంటూ ద‌ళితుల‌ను అవ‌మానించిన ఘ‌న‌డు చంద్రబాబు అని గుర్తుచేశారు. బీసీ లకు ఆయన ఏం చేసారో శ్వేతా పత్రం విడుదల చేసే దమ్ము ఉందా అని మంత్రి(Vidadala Rajini) ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వంలో అన్ని పదవుల్లో 50 శాతానికిపైగా బీసీ లే ఉన్నారని, అనేక సంక్షేమ పథకాల ద్వారా రూ. 1.42 లక్షల కోట్లు బీసీ లకు అందాయని పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: కోడెల బలవన్మరణానికి కారణం అదే.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...