మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని ఎద్దేవా చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్గా...
టీడీపీ అధినేత చంద్రబాబు పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) ఫైర్ అయ్యారు. పల్నాడులో కుల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబే ఒక నిదర్శనమని మండిపడ్డారు....
2019 ఎన్నికల్లో చిలకలూరి పేట ఎమ్మెల్యే గ గెలిచిన విడుదల రజని వైసీపీ కార్యకలాపాలలో చాల యాక్టీవ్ గ ఉంటున్నారు . ఎప్పటికప్పుడు జనాల్లో తిరుగుతూ వారితో మాట్లాడుతూ ఆమె...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...