జనసేన ఇండిపెండెంట్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో జరిగేది అదే: పవన్ కల్యాణ్

-

రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. జనసేన ఇండిపెండెంట్ పార్టీ అని.. ఎవరి అజెండా కోసం పని చేయదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఎవ్వరికీ అమ్ముడు పోలేదని.. ప్రతికూల పవనాలు ఎదురైనా ధైర్యంగా పార్టీనీ నడుపుతున్నానని తెలిపారు. తాను కులం ప్రాతిపదికన మాట్లాడితే రెండు చోట్ల ఓడేవాడిని కాదని తెలిపారు. అంతేకాదు ఒక వ్యక్తి తాలూకా బలం ప్రతికూల పరిస్థితుల్లో బయట పడుతుందన్నారు. తాను అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి బెదిరింపులకు తాను భయపడనన్నారు. వైసీపీ నాయకులు నన్ను చంపేస్తామని బెదిరించారని పవన్ చెప్పారు.

- Advertisement -
Read Also: సీఎం కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...