సీఎం కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత

-

CM KCR wife Shobha |తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ రావు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆమెను ప్రస్తుతం చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వెంట సీఎం కేసీఆర్ ఉన్నారు. కాగా, సమాచారం తెలిసిన వెంటనే కూతురు కవిత, కుటుంభ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి చేరుకునారు. కాగా, ఆమె ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే డాక్టర్లు లేదా, కేసీఆర్ కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం శోభకు ఏఐజీలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతకుముందు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్సీ కవిత న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరైన కవిత దీనికి సంబంధించిన విషయాలను కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Read Also: ‘అయ్య గల్లీలో లిక్కర్ దందా చేస్తే.. బిడ్డ ఢిల్లీలో చేస్తోంది’

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...