Pawan: వైసీపీ వేల కోట్లు అవినీతి.. పవన్ సంచలన వ్యాఖ్యాలు

-

Pawan kalyan tour at Vizianagaram gunkalam village: జనసేనని పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటనలో భాగంగా గుంకలాం జగనన్న కాలనీకి చేరుకున్నారు. కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం పేరుతో పన్నెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వ మోసాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు గ్రహించాలని.. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు చూపిస్తామని అన్నారు. వైసీపీ నేతలు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బాగుపడతాదని చెబుతున్నారని అవీ ఉత్తిమాటలే అని కొట్టీపడేశారు. రోడ్లే వేయ్యని వైసీపీ ప్రభుత్వం రాజధాని కడుతుందని మీరు నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...