Harish Rao: పోలవరం పై మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్

-

Minister Harish Rao sensational comments on Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కంటే ముందు పోలవరం ప్రారంభమైందని కానీ ఇప్పటికి పూర్తికాలేదన్నారు. మరో 5 ఏళ్లు అయినా పోలవరం పూర్తి కాదని ఎద్దేవా చేశారు. పోలవరం గురించి అక్కడి ఇంజనీర్లను అడిగితే ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారని అపహాస్యం చేశారు. పోలవరం కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పూరై తెలంగాణలో పంటలకు నీరు కూడా వస్తుందని తెలిపారు. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...