Chandrababu | ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు: చంద్రబాబు

-

ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే వైసీపీ మళ్లీ గెలవకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. విశాఖలో అక్రమాలకు భయపడి.. రాష్ట్రంలో ఉండలేమని అధికార ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MP MVV Satyanarayana) తన ఆఫీసును హైదరాబాదుకు మార్చుకున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గంజాయి తాగే వెధవలకు తల్లీ, చెల్లీ తేడా తెలియదని.. అలాంటి వారిని సీఎం జగన్(CM Jagan) రోడ్ల మీదకు వదిలేశారని మండిపడ్డారు. అవినీతి, అసమర్థ, నేరస్తుల పాలన కొనసాగుతోందని.. ఎవ్వరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితే లేదన్నారు. అలాగే తిరుమల శ్రీవాణి ట్రస్టు అంశంపైనా చంద్రబాబు(Chandrababu) స్పందించారు. తిరుపతి వెంకన్నకు అపచారం చేస్తే పుట్టగతులు ఉండవు.. వచ్చే జన్మలో కాదు.. ఈ జన్మలోనే శిక్ష పడుతుంది అని హెచ్చరించారు.

- Advertisement -
Read Also:
1. హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త అత్యాచారం?
2. సీఎం జగన్ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...