Kollywood |తమిళ హీరోలపై నిర్మాతలమండలి రెడ్ నోటీస్!

-

తమిళ హీరోలు, కోలీవుడ్‌(Kollywood) నిర్మాతల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. రెమ్యునరేషన్‌, అడ్వాన్సులు తీసుకుని డేట్స్‌ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు ఆయా హీరోలపై మండిపడుతున్నారు. ఈ మేరకు శింబు(Simbu), విశాల్‌ (Vishal), అధర్వ, ఎస్‌జే సూర్య(Sj Surya), యోగిలకు రెడ్‌ నోటీస్‌ ఇచ్చినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వివాదంపై తమిళ నిర్మాతల మండలి స్పందించింది. ఇటీవల జరిగిన నిర్మాతల మండలి జనరల్‌ బాడీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే హీరోలు తమ వాదనను మరోలా వినిపిస్తున్నారని సమాచారం. సరైన కథ లేకుండా వస్తే డేట్లు ఎలా ఇచ్చేదంటూ ప్రశ్నిస్తున్నారట. మరి ఈ వ్యవహారంలో నడిగర్ సంఘం, నిర్మాత మండలి(Kollywood Producers Council) ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ నటులను సినిమాల నుంచి బహిష్కరిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

- Advertisement -
Read Also:
1. రూ.10 కోసం కక్కుర్తిపడి పోలీసులకు చిక్కిన గజదొంగ
2. మెగా కుటుంబాన్ని ఎప్పుడో టార్గెట్ చేశారు: పవన్ 

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఏపీలో వైసీపీ కౌంట్‌డౌన్‌ మొదలైంది: మోదీ

వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ(PM Modi ) తెలిపారు....

రేవంత్ రెడ్డి చిల్లర రాజ‌కీయాలు చేస్తున్నారు: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మాజీ మంత్రి...