Amaravathi: మహాపాదయాత్రలో ఉద్రిక్తత

-

Amaravathi:అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో అమరావతి (Amaravathi)రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని రైతులకు పోలీసులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశల ప్రకారం 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు యాత్రలో పాల్గొన్న మహిళలు, వృద్ధులను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు.

- Advertisement -

Read also: వైఎస్ వివేకా హత్యపై షర్మిల షాకింగ్ కామెంట్స్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...