YS Sharmila: వైఎస్ వివేకా హత్యపై షర్మిల షాకింగ్ కామెంట్స్

-

YS Sharmila: వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది. సునీతకు న్యాయం జరగాలి. చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో, వాళ్ళకి శిక్ష పడాలి. జరిగే దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదు. హత్య కేసుకు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయేమో అన్న అంశాలు సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయి’’ అని షర్మిల (YS Sharmila) పేర్కొన్నారు.

- Advertisement -

Read also: DAV school గుర్తింపు తక్షణమే రద్దు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...