నా శాపం వల్ల ఏడుగురు చనిపోయారు, జాగ్రత్త జగన్ – కేఏ పాల్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం పాల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను తలచుకుంటే ఏపీలో జగన్‌ కు ఒక్క సీటు రాకుండా చేస్తానని హెచ్చరించాడు. పవన్ మాట్లాడితే పొలిటికల్ స్పీచ్ అని నేను మాట్లాడితే దైవ శాపం అని కేఏ పాల్ కామెంట్లు చేశారు. తాను తలచుకుంటే పులివెందులలో కూడా జగన్‌(YS Jagan) ను గెలవకుండా చేయగలనని ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisement -

తనపై దాడికి పాల్పడ్డ పోలీసులను అధికార పార్టీ సస్పెండ్ చేయాలని కేఏ పాల్(KA Paul) కోరారు. ఎంపీలు రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నేను ఆపుతానని కేఏ పాల్ అన్నారు. ఒరేయ్ జగన్ అని అనిపించుకోవద్దని కేఏ పాల్ కామెంట్లు చేశారు. పవన్‌(Pawan Kalyan)ను సీఎం చేస్తానంటూ ఆయన కామెంట్లు చేశారు. నా శాపం వల్ల ఇప్పటికే ఏడుగురు చనిపోయారని జాగ్రత్త జగన్ అంటూ కేఏ పాల్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Read Also: అపార్ట్‌ మెంట్‌ లో భారీ అగ్నిప్రమాదం.. 58 మంది దుర్మరణం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మందుబాబులకు షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి...

AB Venkateswara Rao | ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేత

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది....