Rahul Gandhi: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు వీడియో వైరల్

-

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఏపీలో ముగిసింది. నేడు కర్ణాటకలోకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. ట్విట్టర్‌‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ఏపీలోని వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది, దృఢమైనది అని పేర్కొన్నారు. మీరు చూపిన ప్రేమకు కాంగ్రెస్ కృషితో ప్రతిఫలం దక్కుతుందని తెలిపారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.’’ అని అని Rahul Gandhi ట్విట్టర్‌‌లో వీడియో షేర్ చేశారు.

- Advertisement -

Read also: బస్సులో చెలరేగిన మంటలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...