Devineni Uma: కమీషన్ల కక్కుర్తితో పోలవరం ఆపేశారు

-

tdp leader Devineni Uma fires on ycp Govt: పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యంపై.. మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటున్న జగన్‌ రెడ్డి.. రైతు ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. 71 శాతానికి పైగా పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 42 నెలలుగా పోలవరాన్ని పడుకోబెట్టారని దుయ్యబట్టారు. జరుగుతున్న పనులను కమీషన్ల కక్కుర్తితో వైసీపీ ఆపేసిందని ధ్వజమెత్తారు. నిపుణులు హెచ్చరిస్తున్నా.. తప్పిదాలు చేస్తున్నారంటూ దేవినేని ఉమా ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...