టీడీపీ మహానాడుకు జోరుగా ఏర్పాట్లు.. గోదావరి రుచులతో వంటకాలు!

-

దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం. పార్టీ వ్యవస్థాపకుడి జయంతి పురస్కరించుకుని ప్రతి ఏడాది టీడీపీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహించనున్న మహానాడును ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈనెల 27,28 తేదీల్లో రెండు రోజులు పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. తొలిరోజు ప్రతినిధుల సమావేశానికి లక్షమంది, తర్వాతి రోజు బహిరంగ సభకు 15లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అన్నగారు భోజన ప్రియుడు కావడంతో ఆయన శతజయంతి ఉత్సవాల్లో అన్ని రకాల గోదావరి రుచులు వడ్డించాలని టీడీపీ నిర్ణయించింది.

- Advertisement -
Read Also: వేసవిలో మూడు పూటలా నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...