TDP లో మరో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత

-

Bachula Arjunudu |టీడీపీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తారకరత్నను కోల్పోయిన విషాదం నుండి తేరుకోక ముందే మరో కీలక నేత తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండె సంబంధిత వ్యాధితో గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా విజయవాడలోని రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త కుటుంబ సభ్యుల్లోనూ, టిడిపిలోనూ, అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...