MP అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

-

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ, తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ ఆయన ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయదని ఆయనకు తెలియజేసింది. ఇదిలా ఉండగా మరోవైపు సీబీఐ వరుసగా మూడోసారి ఆయనను ఈ రోజు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాధారాలు లేకపోయినప్పటికీ.. కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్‌ ఆరోపించారు.

- Advertisement -
Read Also: రేపు కవితను అరెస్టు చేయొచ్చు.. ఈడీ నోటీసులపై ఫస్ట్ టైమ్ స్పందించిన కేసీఆర్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...