Transferred Six Ias Officers: రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

-

Transferred Six Ias Officers In Ap Government: రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అపరాజిత, పీఆర్ అండ్ ఆర్డీ అడిషనల్ కమిషనర్‌గా మహేశ్ కుమార్ రావిలాల, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా తేజ్ భరత్, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా చామకూరి శ్రీధర్, నంద్యాల జేసీగా నిశాంతిలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఐఏఎస్ అధికారి నారపురెడ్డి మౌర్యను జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...