Tag:ap government

ప్రొఫెసర్ల కేసులో ఏపీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. తొలగించిన యూనివర్సిటీ ప్రొఫెసర్లకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ప్రొఫెసర్ల కేసులో ఏపీ సర్కార్ కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రొఫెసర్లను...

ఏపీ ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నాం: అధికారులు

ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై(Odisha Train Accident ) వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి స్పందించారు. భారతీయ రైల్వేలో ఇది అతి పెద్ద ప్రమాదమని తెలిపారు. ఇందులో ఎలాంటి మానవ...

చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు వైసీపీ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ 1944 చట్టం ప్రకారం ఆ...

Ap Government: పోలీస్ నియామకాల భర్తీకి నోటీపికేషన్

Ap Government notification for police posts: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ నియామకాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 22న...

Transferred Six Ias Officers: రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Transferred Six Ias Officers In Ap Government: రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా...

ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..నేడు వారి ఖాతాలో రూ.24 వేలు జమ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో జరిగే ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఖాతాలో సీఎం...

వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్..ప్రభుత్వ టీచర్లకు ఊరట

ప్రభుత్వ టీచర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తాజాగా వెనక్కి తగ్గింది. తొలుత 9 గంటలకు ఒక్క నిమిషం లేట్...

టెన్త్‌లో ఫెయిలైన విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలను చేయగా..తాజాగా పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 6 లక్షల 15...

Latest news

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక సర్వీస్ ఓటర్ల...

PM Modi | ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...

Polling Time | తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ సమయం పెంపు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.....

Must read

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...

PM Modi | ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ,...