‘చంద్రబాబు ఇచ్చే రాఖీ కట్టుకుంటే బైపీసీ చదివి ఇంజనీర్ కావచ్చు’

-

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘చంద్రబాబు గారు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్‌లో బైపీసీ చదివి ఇంజనీర్ కావచ్చు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్స్‌కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చు, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు.

- Advertisement -

అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చు.’’ అని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై అటు టీడీపీ(TDP) శ్రేణులు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. టీడీపీ నేతల కామెంట్లకు వైసీపీ(YCP) శ్రేణులు సైతం తీవ్రంగా కౌంటర్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేస్తా: యార్లగడ్డ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...