విశాఖ ఫైల్స్ రిలీజ్ ఎప్పుడో చెప్పిన ఎమ్మెల్యే గంటా

-

Visakha Files | విశాఖ నగరంలో వైసీపీ భారీ స్థాయిలో భూదందాలకు పాల్పడిందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆరోపించారు. వైసీపీ తన ఐదేళ్ల హయాంలో చేసిన భూదందాలకు సంబంధించి అతి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే విశాఖలో వైసీపీ పాల్పడిన భూదందాలకు సంబంధించి ‘విశాఖ ఫైల్స్(Visakha Files)’ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దానిపైనే పనిచేస్తున్నామని, అన్ని వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

ఈ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నారని ఆరోపించారాయన. అంతేకాకుండా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్యను పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అతి త్వరలోనే వైసీపీ భూ దందా బండారం బహిర్గతం అవుతుందని చెప్పారు.

Read Also: 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ఏపీ సర్కార్
Follow us: Google News, Share Chat, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...