Vasantha Krishna Prasad |మనస్సాక్షిని చంపుకోలేను.. అమరావతికే నా ఓటు: వైసీపీ ఎమ్మెల్యే

-

Vasantha Krishna Prasad |మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరేం అనుకున్నా రాజధానిగా అమరావతి(Amaravati)కే తన ఓటు వేస్తానని అన్నారు. గురువారం కవులూరులో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్ధంతానికి కట్టుబడి ఉంటా, కానీ మనసాక్షిని చంపుకోలేనని అన్నారు. మూడు రాజధానులు అనేది వైసీపీ(YCP) విధానమని, వ్యక్తిగతంగా తన ఓటు మాత్రం అమరావతికే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంత వాసిగా రాజధాని అమరావతి ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని అభిప్రాయప్డడారు. అంతేగాక, రాజధానిపై గందరగోళ ప్రకటనలు చేయడంతో ఈ ప్రాంతంలో తమ భూముల రేట్లు అమాంతం పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...