బ్రేకింగ్: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైయస్ షర్మిల

-

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో విలీనం అయింది. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal), ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, పలువురు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌లో షర్మిల(YS Sharmila) చేరిన నేపథ్యంలో ఆమెకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా? అనే దానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

Read Also: ఎన్నికల వేళ బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...