రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్, ఆప్

-

Union Budget 2023: రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ తో పాటు ఆప్ ఎంపీలు బహిష్కరించారు. కాంగ్రెస్ నుంచి కొంత మంది ఎంపీలు మాత్రమే సభకు హాజరయ్యారు. భారత్ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్ లో మంచు కారణంగా అక్కడే కొందరు కాంగ్రెస్ ఎంపీలు చిక్కుకున్నారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ తో పాటు మరికొంత మంది మాత్రమే హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...