గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర

0
44

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.350కు పైగా పెరిగి ప్రస్తుతం రూ.52,850 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.560కు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.55,870 వద్ద ఉంది.