సీఎం వైఎస్ జగన్కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) ఘాటు లేఖ రాశారు. ‘మీ నాన్నగారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. మొదట్లో ఆయనను విమర్శించినా తర్వాత ఆయన అభిమానిగా...
Nellore | నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్ సర్జన్ చేస్తోన్న యువతి హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజీ(Narayana Medical...
Yatra 2 | వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ బయోపిక్లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్...
మాజీ ఎంపీ, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య(Hari Rama Jogaiah) మరో లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన పోవాలి... పవన్ సుపరిపాలన రావాలని ఆకాంక్షించారు. పవన్ అధికారంలోకి...
గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతిసారీ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎప్పటికైనా చారిత్రకమైన రాజధానిగా నిలిచిపోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు(SCV Naidu) టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాయలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎస్సీవీ నాయుడు పసుపు కండువా కప్పుకున్నారు. ఎస్సీవీతోపాటు పలువురు నేతలు...
ఓటర్ లిస్టులో అక్రమాలపై నిరంతర అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...