ఆంధ్రప్రదేశ్

Ayyanna patrudu Arrest: సీఐడీ ఆఫీసుకు తరలించిన పోలీసులు

Tdp leader chintakayala Ayyanna patrudu Arrest మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు సీఐడీ ఆఫీసుకు తరలించారు. ఈ నేపథ్యంలో సీఐడీ రీజనల్ కోర్టు వద్ద ఉద్రిక్తత...

Minister Rk Roja: జగన్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.. పవన్‌ దిగజారి పోతున్నారు

Minister Rk Roja comments on sports competition సీఎం జగన్ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎలాంటి లక్ష్యం లేకుండా దిగజారి పోతున్నారని మంత్రి...

Challa Bhageerath: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

Challa Bhageerath Reddy is No More ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయన గత నెల 25న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం...
- Advertisement -

Narendra Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు

Prime minister Narendra Modi vishaka tour schedule ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు. గవర్నర్...

YS Jagan : ఆ అసెంబ్లీ స్థానాలపైనే సీఎం ఫోకస్‌

YS Jagan special focus on tdp assembly segments 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం...

Anantapur: విద్యుత్ తీగలు మీదపడి ఆరుగురు మృతి

Anantapur six members died of electric shock పంట కోస్తుండగా విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం...
- Advertisement -

Tammineni Sitaram: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలి

Ap speaker Tammineni Sitaram comments on vishaka capital ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ...

Mla Kannababu: ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ

Protest against ycp mla Kannababu in anakapalli district అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెపట్టిన ఆయనను దొప్పెర్ల గ్రామస్థులు...

Latest news

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్ తల్లి విజయమ్మ తన మద్దతు షర్మిలకు ప్రకటించారు. ఈ మేరకు ఓ...

KCR: అవరమైతే ప్రధాని రేసులో ఉంటాను

పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...

YS Jagan: రేవంత్ రెడ్డిపై YS జగన్ తీవ్ర ఆరోపణలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన...

Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను వచ్చి ప్రచారం చేయాలని కల్యాణ్...

సీఎం జగన్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కంటతడి..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...