ఆంధ్రప్రదేశ్

ఈనెల 25న దుర్గమ్మ ఆలయం మూసివేత

సూర్యగ్రహణం కారణంగా విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం సందర్భంగా 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ద్వారాన్ని...

దుశ్శాసనుల పార్టీగా టీడీపీ: మంత్రి రోజా

టీడీపీపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ దుశ్శాసునుల పార్టీగా మారిందంటూ ధ్వజమెత్తారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు....

వైసీపీ అసమ్మతి నేత దారుణ హత్య

సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణా రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కారం పొడి చల్లి, వేట కొడవళ్లతో...
- Advertisement -

ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్‌ ర్యాలీలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు....

మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు అయిన నాన్‌ పొలిటికల్‌ ఏజేసీ కన్వీనర్‌కు రాజీనామా లేఖను స్పీకర్‌ ఫార్మాట్‌లో అందజేసినట్లు వెల్లడించారు....

ప్రేమను కాదన్నాదని.. చంపేశాడు

కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో కత్తితో అతిదారుణంగా దాడి చేసి, యువతిని చంపేశాడో ప్రేమోన్మాది. కాకినాడ రూరల్‌ కాండ్రేగుల కూరాడ గ్రామానికి చెందిన దేవకి అనే యువతిని,...
- Advertisement -

నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పేలుడు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో తెల్లవారుజామున 3 గంటల పరిధిలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని పోలీసులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి...

మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం: మంత్రి ధర్మాన

అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మెుక్కుకొని వెళ్తే మాకు అభ్యంతరం లేదు.. కానీ ఈ గడ్డ మీదకి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం అని మంత్రి ధర్మాన ప్రసాదరావు...

Latest news

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....

ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...

సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్ మానసిక స్థితి గురించి తనకు భయం వేస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు...

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...