ఆంధ్రప్రదేశ్

Srisailam: శ్రీశైలం ఆలయంలో బాయిలర్ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

Srisailam: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం చోటుచేసుకుంది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలుడుకు గురైంది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. స్టీమింగ్ బాయిలర్...

Supreme Court: నేడు మూడు రాజధానుల కేసు విచారణ

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మూడు రాజధానులకు...

Minister Dharmana :ఆ విషయం శ్రీబాగ్‌ ఒడంబడిక అప్పుడే చెప్పింది

Minister Dharmana :ఒక్కచోట అభివృద్ధి వద్దని శ్రీబాగ్‌ ఒడంబడిక నాడు అభిప్రాయాలు వెల్లడించిందని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సిల్వర్‌ జుబ్లీ హాల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో సిక్కోలు స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో...
- Advertisement -

Vangalapudi Anita :రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోంది

Vangalapudi Anita: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్...

Sachivayala employees: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం

Sachivayala employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ శుభవార్త చెప్పారు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కోసం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. వారికి...

Nadendla Monohar: జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ కుట్ర

Nadendla Monohar: జనసేనకు జనాదరణ పెరుగుతోందని, జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ...
- Advertisement -

Baby sale: 50 వేలకు శిశువును అమ్మేసిన తల్లి

Baby sale:కన్నబిడ్డకు ఖరీదు పెట్టిందో తల్లి.. ఏడు రోజుల శిశువును 50 వేలకు అమ్మేసిందా కన్నతల్లి. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడలోని భానునగర్‌కు చెందిన ఓ తల్లి.. శిశువును విక్రయించినట్లు...

Guntur Church: చర్చిలో మళ్లీ రగడ.. కుర్చీలతో కొట్టుకున్న ఇరువర్గాలు

Guntur Church: గుంటూరులోని ఏఈఎల్‌సీ సంస్థలో మరోసారి రగడ మెుదలయ్యింది. చర్చిలో ప్రార్థన చేసే అధికారం మాకుందంటే.. మాకే ఉందంటూ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం రెండు...

Latest news

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఛాలెంజ్ విసిరారు. సీఎం అన్నట్లే సెక్యూరిటీ లేకుండా వస్తే...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ ఈ వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా సారథ్య...

‘ప్రాణాలు కావాలంటే డబ్బివ్వు’.. సల్మాన్ ఖాన్‌కు మళ్ళీ బెదిరింపులు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించే...

హవాలా కేసులో తమన్నా.. విచారించిన ఈడీ..

హీరోయిన్ తమన్నా భాటియా(Tamanna)ను హవాలా కేసులో ఈడీ విచారించింది. నగదును అక్రమ చలామణి కోసం పాటించే ఒక ప్రక్రియ హవాలా. ఈ కేసుకు సంబంధించి తమన్నాను...

బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ వేస్తూ కనిపించాడు. న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు రెండో రోజు ఆట...

క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..

ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV Sindhu) మెరిసింది. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరి ప్రేక్షకుల ఆశలను చిగురింపజేసింది. గురువారం జరిగిన...

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...