Puri Jagannadh: పూరి జగన్నాథ్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. రౌడి హీరో విజయ్ దేవరకొండతో చేసిన మూవీ ప్రస్తుతం ఆయనను చిక్కుల్లో పడేసింది. భారీ అంచనాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన లైగర్ బోల్తా...
Kottu Satyanarayana : జనసేన నాయకులకు రూల్స్ అంటే లెక్కలేదని..వారు అసహనంతో వున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో పవన్ విశాఖలో హంగామా...
Vangalapudi Anitha: వాసిరెడ్డి పద్మకు ఇప్పటికీ జగన్ భజన పై ఉన్న ఆసక్తి, మహిళా చైర్మన్గా తన బాధ్యతలపై లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విట్టర్లో పేర్కొన్నారు. సీబీఎన్, పవన్...
Attack: ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీపురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు. ఓ ప్రైవేటు లా కాలేజికి చెందిన తమిళనాడు విద్యార్థులు కారులో తిరుపతి నుంచి తమిళనాడుకు వెళ్తున్నారు. తిరుపతి...
Dharmana: విశాఖ రాజధానిగా వద్దని చెప్పినా ఎవరైనా ద్రోహులేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే...
Pothina Mahesh: రాష్ట్ర పర్జలను రెచ్చగొడ్డి విద్వేషాలను రగల్చటంలో, శాంతిభద్రతలకు భంగం కల్పించటంలో వైసీపీ నేతలు దిట్ట అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో...
Psycho attack: శ్రీకాకుళం జిల్లా పలాసలో సైకో హల్చల్ చేశాడు. టీ తాగుతున్న వృద్ధిడిపై సైకో దాడి చేయటంతో, బాధితుడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది....
ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు (CBN) ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ‘‘కనీసం వెయ్యేళ్లపాటు...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...