ఆంధ్రప్రదేశ్

Srisailam: శ్రీశైలం ఆలయంలో బాయిలర్ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

Srisailam: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం చోటుచేసుకుంది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలుడుకు గురైంది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. స్టీమింగ్ బాయిలర్...

Supreme Court: నేడు మూడు రాజధానుల కేసు విచారణ

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మూడు రాజధానులకు...

Minister Dharmana :ఆ విషయం శ్రీబాగ్‌ ఒడంబడిక అప్పుడే చెప్పింది

Minister Dharmana :ఒక్కచోట అభివృద్ధి వద్దని శ్రీబాగ్‌ ఒడంబడిక నాడు అభిప్రాయాలు వెల్లడించిందని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సిల్వర్‌ జుబ్లీ హాల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో సిక్కోలు స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో...
- Advertisement -

Vangalapudi Anita :రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోంది

Vangalapudi Anita: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్...

Sachivayala employees: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం

Sachivayala employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ శుభవార్త చెప్పారు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కోసం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. వారికి...

Nadendla Monohar: జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ కుట్ర

Nadendla Monohar: జనసేనకు జనాదరణ పెరుగుతోందని, జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ...
- Advertisement -

Baby sale: 50 వేలకు శిశువును అమ్మేసిన తల్లి

Baby sale:కన్నబిడ్డకు ఖరీదు పెట్టిందో తల్లి.. ఏడు రోజుల శిశువును 50 వేలకు అమ్మేసిందా కన్నతల్లి. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడలోని భానునగర్‌కు చెందిన ఓ తల్లి.. శిశువును విక్రయించినట్లు...

Guntur Church: చర్చిలో మళ్లీ రగడ.. కుర్చీలతో కొట్టుకున్న ఇరువర్గాలు

Guntur Church: గుంటూరులోని ఏఈఎల్‌సీ సంస్థలో మరోసారి రగడ మెుదలయ్యింది. చర్చిలో ప్రార్థన చేసే అధికారం మాకుందంటే.. మాకే ఉందంటూ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం రెండు...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...