Srisailam: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం చోటుచేసుకుంది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలుడుకు గురైంది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. స్టీమింగ్ బాయిలర్...
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మూడు రాజధానులకు...
Minister Dharmana :ఒక్కచోట అభివృద్ధి వద్దని శ్రీబాగ్ ఒడంబడిక నాడు అభిప్రాయాలు వెల్లడించిందని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సిల్వర్ జుబ్లీ హాల్ ఆర్ట్స్ కాలేజీలో సిక్కోలు స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో...
Vangalapudi Anita: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్...
Sachivayala employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కోసం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. వారికి...
Nadendla Monohar: జనసేనకు జనాదరణ పెరుగుతోందని, జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ...
Baby sale:కన్నబిడ్డకు ఖరీదు పెట్టిందో తల్లి.. ఏడు రోజుల శిశువును 50 వేలకు అమ్మేసిందా కన్నతల్లి. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడలోని భానునగర్కు చెందిన ఓ తల్లి.. శిశువును విక్రయించినట్లు...
Guntur Church: గుంటూరులోని ఏఈఎల్సీ సంస్థలో మరోసారి రగడ మెుదలయ్యింది. చర్చిలో ప్రార్థన చేసే అధికారం మాకుందంటే.. మాకే ఉందంటూ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం రెండు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...