ఆంధ్రప్రదేశ్

యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణం.. పరవాడ ప్రమాదంపై అనిత

పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జీ ఫార్మా ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) పరామర్శించారు. వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వారికి మెరుగైన...

పరవాడ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి

పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘోరాన్ని మరువక ముందే మరో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు....

బాధితులకు పరిహారం చెక్కు అందించిన ఎమ్మెల్యే

అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలోని ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పరిహారంగా రూ.కోటి అందిస్తామని సీఎం...
- Advertisement -

మళ్ళీ పేలిన ఫార్మా.. నలుగురికి సీరియస్

అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాద ఘటన షాక్ నుంచి తేరుకోకముందే అనకాపల్లి(Anakapalle) ఫార్మా సిటీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్...

సెజ్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ: చంద్రబాబు

అచ్యుతాపురం ఘటనపై సీఎం చంద్రబాబు(Chandrababu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత చంద్రబాబు ఈ...

మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరాటం మొదలైంది: షర్మిల

ప్రజలను దోచుకుంటున్న అదానీని కాపాడటానికి మోదీ సర్కార్ ఎక్కడా లేని కుటిల ప్రయత్నాలు చేస్తోందంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు స్వరాజ్యం కోసం పోరాడిన...
- Advertisement -

సెజ్ ఫార్మా ప్రమాద బాధితులకు అక్కడే చికిత్స

Atchutapuram Sez | అచ్యుతాపురం ఫార్మా సేజ్ సంస్థలో జరిగిన ప్రమాద క్షతగాత్రులకు అధికారులు మూడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 18 మందికి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో, 10 మందికి...

ఎసెన్షియాపై కేసు నమోదు.. వెల్లడించిన మంత్రి

అచ్యుతాపురంలో ఫార్మా సంస్థ ఎసెన్షియాలో జరిగిన ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) స్పందించారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించడం తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు. ‘‘మృతుల కుటుంబాలకు...

Latest news

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ....

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో ఫైబర్ (Jio Fiber), ఎయిర్ ఫైబర్ (AirFiber), పోస్ట్‌ పెయిడ్ వినియోగదారులకి రెండు...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ జోనర్ 'ది రాజా సాబ్(The Raja Saab)' మూవీ ఒకటి. అభిమానులు ఈ...

Maha Kumbh Mela | మహా కుంభమేళాలో మరో ఆధ్యాత్మిక అద్భుత ఘట్టం

మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...