ఆంధ్రప్రదేశ్

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Lokesh) సంచలన వ్యాఖ్యలు చేవారు. ఎక్కడ చదివారో.. ఏం చదివారో కూడా తెలియని వ్యక్తి...

కాదంబరీ కేసు.. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు..

ముంబై నటి కాదంబరి జిత్వాని(Kandambari Jetwani) కేసు కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా(Kanthi Rana Tata), ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR...

MBU వివాదంపై మంచు మనోజ్ రియాక్షన్ ఇదే..

Manchu Manoj -  MBU | మోహన్ బాబు యూనివర్సిటీ(MBU) కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఫీజులు, ఇతర ఛార్జీల పేరుతో ఒక రేంజ్‌లో డబ్బులు దండుకుంటుందంటూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్స్...
- Advertisement -

రోడ్డు ప్రమాద బాదితులకు ప్రభుత్వ పరిహారం

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం దగ్గర ఐరల్ లోడ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఎదురుగా పక్క రోడ్డులో వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా మరో 30 మంది గాయాలపాలయ్యారు....

కాంగ్రెస్ అలా ఎప్పటికీ కోరుకోదు.. భాష వివాదంపై షర్మిల

తన కాంగ్రెస్ పర్యటనలో భాగంగా టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో కాంగ్రెస్ అగ్రనే రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. భారత్‌లో కొనసాగుతున్న భాష వివాదాన్ని ప్రస్తావించారు. ప్రతి భాషకు ఒక...

రూ.2 వేల పందెం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు..!

నందిగామ(Nandigama)లో ఇద్దరు యువకుల మధ్య పందెం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. పందెం కాయడం చాలా మందికి సరదా. ఉబుసుపోక కూడా పిచ్చిపిచ్చి పందేలు కాస్తుంటారు. అటువంటి పందెమే ఒకటి నందిగామలో ఒక యువకుడి...
- Advertisement -

పొంగిన ఏలేరు.. రాకపోకలు బంద్..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లాలోని ఏలేరు కాలువ పొంగింది. ఏలేరు కాలువకు భారీగా వరద నీరు చేరడమే ఇందుకు కారణం. దాదాపు 27వేల క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్ నుంచి...

వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్‌ఓ.. సీరియస్ అయిన సర్కార్

వరద సహాయక చర్యలు తమ వీధిలో అందలేదని ప్రశ్నించినందుకు బాధితులపై వీఆర్ఓ జయలక్ష్మీ చేయి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా సదరు బాధితులకు దుర్భాషలాడారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...