తను నమోదు చేసిన కేసులోని నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) కోరారు. అంతేకాకుండా ఒక ఎంపీని కిడ్నీప్ చేసి కస్టడీ పేరుతో...
తల్లికి వందనం పథకాన్ని తమ ప్రభుత్వం అటకెక్కించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వంపై బ్లూ మీడియా బురదజల్లడానికి ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే తల్లికి వందనం విషయంలో...
విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి చేసి ప్రకటన తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. అంతేకాకుండా ఆయన...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే రాజకీయాల్లో తనదైన మార్క్ చూపడం మొదలు పెట్టారు పవన్ కల్యాణ్. జనసేనిని జనాల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు....
విజయవాడ కిడ్నీ రాకెట్(Vijayawada Kidney Racket) వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇందులో అసలు మాస్టర్ మైండ్ మధుబాబే అంటూ మధ్యవర్తి వెంకట్ ఓ వీడియోను విడుదల చేశాడు. అంతేకాకుండా ఏమైనా అనుమానాలు...
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న జరిగిన దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశం కాస్తా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. సామాజిక...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...