ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)కు ప్రభుత్వం కేటాయించే కార్లను మార్చడం జరిగింది. ఈ క్రమంలో జగన్కు కండిషన్లో లేని కార్లు ఇచ్చారని, భద్రతను కూడా తగ్గించేశారని, ఈ చర్యల ద్వారా...
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాట యుద్ధం నడుస్తోంది. వినుకొండలో యువకుడి హత్య జరిగిన నేపథ్యంలో ఇది మరింత ముదిరింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్(Jagan).. రాష్ట్రంలో...
ఆస్ట్రేలియా(Australia)లో ఏపీ కి చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈతకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బ పై చదువుల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రకు సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలోని ఆర్థిక...
అమరావతి నిర్మాణాన్ని ఆంద్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా అమరావతి(Amaravati)ని ఈ ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ క్యాపిటల్...
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ(TTD JEO)గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారు అని కొన్ని రోజులుగా టీటీడీ పాలకమండలిలో తెగ చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ చర్చలకు కూటమి సర్కార్ ఫుల్స్టాప్ పెట్టింది....
Visakha Files | విశాఖ నగరంలో వైసీపీ భారీ స్థాయిలో భూదందాలకు పాల్పడిందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆరోపించారు. వైసీపీ తన ఐదేళ్ల హయాంలో చేసిన భూదందాలకు...
Andhra Pradesh government transfers 37 IPS officers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా బదిలీలకు తెరలేపింది. ఇటీవల 19 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. తాజాగా 37 మంది ఐపీఎస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...